Exclusive

Publication

Byline

ప్రియుడితో కలిసి తల్లిని దారుణంగా హత్య చేసిన పదో తరగతి బాలిక.. సుత్తితో తలపై కొట్టి, కత్తితో పీక కోసి!

భారతదేశం, జూన్ 24 -- తెలిసి తెలియని వయసులో వచ్చే ఆకర్శణతో అయిన వాళ్లనే చంపుకొంటున్నారు. ప్రేమ పేరుతో ఆవేశంలో కన్నవాళ్లనే కడతేరుస్తు్న్నారు. చిన్న వయసులో ప్రేమ పడటం తల్లిదండ్రులు అడ్డు చెబితే చావడమో.. ... Read More


ఏపీ క్యాబినెట్‌లో 42 అంశాలకు ఆమోదం.. పోలవరం-బనకచర్లపై ప్రత్యేక చర్చ!

భారతదేశం, జూన్ 24 -- సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని అమరావతిలో చేపట్టనున్న మలివిడత భూ సమ... Read More


పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు : చంద్రబాబు

భారతదేశం, జూన్ 24 -- సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. 42 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత పలు అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. పోలవరం బనకచర్ల అనుసుంధాన ప్రాజెక్టుపై అనుమా... Read More


పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవికి సీరియస్.. క్యాబినెట్ మీటింగ్ మధ్యలో నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం!

భారతదేశం, జూన్ 24 -- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవికి ఆరోగ్యం బాగాలేనట్టుగా తెలుస్తోంది. దీంతో పవన్ కల్యాణ్ అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చేశారు. ఆమె హెల్త్ సరిగా లేదని తెలియడంతో వెంటనే బయల్... Read More


ఎస్బీఐలో పీఓ పోస్టులకు దరఖాస్తులు మెుదలు.. ఎన్ని ఖాళీలు, ఎంత జీతం వస్తుంది?

భారతదేశం, జూన్ 24 -- బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే యువతకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibpsonline.ibps.inలో ఎస్బీఐ పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... Read More


భారత్‌లో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం.. అక్కడకు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?

భారతదేశం, జూన్ 24 -- ేరళ వన్యప్రాణి బోర్డు, ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యం పేరును ఆరాలం సీతాకోకచిలుక అభయారణ్యంగా మార్చడానికి ఆమోదం తెలిపింది. కేరళలోని మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యం ఇది. ఆరాలంలో 25 సం... Read More


ట్రంప్‌నకు సమాధానం ఇచ్చేందుకు ఇరాన్ రెడీ అవుతుందా? ఈ కీలక నిర్ణయం తీసుకోనుందా?

భారతదేశం, జూన్ 23 -- ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు స్థావరాలపై అమెరికా దాడి తర్వాత మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అమెరికా దాడికి తాము బలమైన ప్రతిస్పందన ఇస్తామని ఇరాన్ తెలిపింది. ఇరాన్ మధ్యప్రాచ్... Read More


అదిరిపోయే డిస్‌ప్లే, డాల్బీ సౌండ్‌తో 3 స్మార్ట్ టీవీలు.. ధర కూడా రూ.17,000 కంటే తక్కువ

భారతదేశం, జూన్ 23 -- మీరు రూ .17,000 రేంజ్‌లో కొత్త ఎల్ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే.. మీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. రూ.17,000 కంటే తక్కువ ధరకే వచ్చే ఈ టీవీల్లో మంచి డిస్ ప్లే వస్తుంది. అద్భుతమైన సౌండ... Read More


సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని వీసా దరఖాస్తుదారులకు అమెరికా ఆదేశం

భారతదేశం, జూన్ 23 -- అమెరికాకు మూడు రకాల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ సోషల్ మీడియా ఖాతాలను బహిర్గతం చేయాలని భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం కోరింది. ఎఫ్, ఎం, జే (స్టూడెంట... Read More


హౌసింగ్ బోర్డు స్థలాలకు ఫుల్ డిమాండ్.. మరోసారి రికార్డు స్థాయి ధరలతో కొనుగోళ్లు

భారతదేశం, జూన్ 23 -- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డుకు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్‌ను ఏకంగా రూ.33 కోట్లకు కొ... Read More